క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు

byసూర్య | Tue, Apr 16, 2024, 10:33 AM

క్రికెట్ బెట్టింగ్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కల్లూరు ఏసీపీ ఏ. రఘు స్పష్టం చేశారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్యపేటలోని బెట్టింగ్ శిబిరంపై తనిఖీలు చేపట్టి నలుగురిని అరెస్టు చేశామని తెలిపారు. బెట్టింగ్ నిర్వాహకులు పరారీలో ఉన్నారని చెప్పారు. నిర్వాహకులకు సంబంధించి మూడు బ్యాంక్ అకౌంట్లు రూ. 7, 66, 443ను ఫ్రీజ్ చేసినట్లు చెప్పారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM