ఆత్మీయ సమ్మేళనానికి తరలిన కుర్ణి సంఘం నాయకులు

byసూర్య | Sun, Apr 14, 2024, 03:30 PM

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆదివారం కుర్ణి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణం నుంచి కుర్ణి సంఘం నాయకులు బయలుదేరారు. ఆదివారం ఉదయం వివిధ గ్రామాల నుంచి అయిజ పట్టణానికి చేరుకున్నారు. పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో మానవహారం నిర్వహించిన అనంతరం వాహనాల్లో బయలుదేరారు.


Latest News
 

కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులను మరణాల ఉచ్చుగా మార్చింది : కేటీఆర్ Fri, Sep 20, 2024, 12:34 PM
పండగ సాయన్న స్పూర్తి తో ముందుకు వెళ్దాం : నీలం మధు Fri, Sep 20, 2024, 12:27 PM
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. Fri, Sep 20, 2024, 12:25 PM
మెదక్ బిజెపి ఎంపి రఘునందన్‌రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం Fri, Sep 20, 2024, 12:12 PM
మందుల దుకాణాలు పై డీసీఏ అధికారులు దాడులు Fri, Sep 20, 2024, 12:07 PM