byసూర్య | Wed, Apr 10, 2024, 12:22 PM
శ్రీ క్రొధి నామ సంవత్సర ఉగాది పండుగ పురస్కరించుకొని మార్కుక్ మండల కేంద్రంలో మార్కూక్ గ్రామంలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. గెలుపొందిన క్రీడాకారులకు మార్కుక్ మండల బీజేపీ అధ్యక్షులు సాయిరెడ్డి రాంరెడ్డి ట్రోపీలు అందచేజేశారు. గ్రామస్థాయి నుండి క్రికెట్లో యువకులు రాణించాలన్నారు.