విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీ అందజేత

byసూర్య | Wed, Apr 10, 2024, 12:22 PM

శ్రీ క్రొధి నామ సంవత్సర ఉగాది పండుగ పురస్కరించుకొని మార్కుక్ మండల కేంద్రంలో మార్కూక్ గ్రామంలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. గెలుపొందిన క్రీడాకారులకు మార్కుక్ మండల బీజేపీ అధ్యక్షులు సాయిరెడ్డి రాంరెడ్డి ట్రోపీలు అందచేజేశారు. గ్రామస్థాయి నుండి క్రికెట్లో యువకులు రాణించాలన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM