బీఆర్ఎస్‌ పార్టీ తూడుచుపెట్టుకు పోయింది: కిషన్‌రెడ్డి

byసూర్య | Fri, Feb 23, 2024, 12:58 PM

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పాత బస్తీతో పాటు తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో విజయం సాధిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి గండి పడిందని అన్నారు. ఆరు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పథకాలను ఏ విధంగా అమలు చేస్తుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM