ఒకేరోజు 50 పరిశ్రమలు ప్రారంభించనున్న కేటీఆర్

byసూర్య | Fri, Jun 02, 2023, 03:54 PM

తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈనెల 6న మంత్రి కేటీఆర్ 50 పరిశ్రమలను ప్రారంభించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్‌లోని ఎంఎస్‌ఎంఈ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో 50 పరిశ్రమలతో పాటు రూ.40 కోట్లతో నిర్మించిన కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ను కూడా ప్రారంభించనున్నారు. అక్కడే 100 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న టాయ్స్‌ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు.


Latest News
 

హైద‌రాబాద్‌లో ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం Sat, May 18, 2024, 03:51 PM
ఈజీగా పీఎఫ్ బ్యాలెన్స్‌ చెక్ చేసుకోండి Sat, May 18, 2024, 03:18 PM
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం Sat, May 18, 2024, 03:18 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన Sat, May 18, 2024, 01:58 PM
ఈశ్వర్ కు ఆహ్వాన పత్రిక అందజేత Sat, May 18, 2024, 01:38 PM