సంపూర్ణ అంధత్వ నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీపీ

byసూర్య | Tue, Mar 28, 2023, 11:50 AM

మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టి పల్లి గ్రామంలో సోమవారం రెండు విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ మంజుల కాశీనాథ్, సర్పంచ్ నాగరాణి నర్సింలు కంటి వెలుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంపూర్ణ అంధత్వ నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్ధిరాములు, ఎంపీడీవో గణేష్ రెడ్డి,   పంచాయతీ కార్యదర్శి అరుంధతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కృతిక రెడ్డి, ఉప సర్పంచ్ సంతోష గోపాల్, అంగన్వాడి టీచర్లు శైలజ, నాగమణి, ఆశ వర్కర్లు సౌందర్య, ప్రజలు పాల్గొన్నారు.


Latest News
 

ఈజీగా పీఎఫ్ బ్యాలెన్స్‌ చెక్ చేసుకోండి Sat, May 18, 2024, 03:18 PM
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం Sat, May 18, 2024, 03:18 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన Sat, May 18, 2024, 01:58 PM
ఈశ్వర్ కు ఆహ్వాన పత్రిక అందజేత Sat, May 18, 2024, 01:38 PM
తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ Sat, May 18, 2024, 12:33 PM