సీఎం కెసిఆర్ కీలక వ్యాఖలు

byసూర్య | Wed, Dec 07, 2022, 08:45 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి, మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణలో గోల్ మాల్ గోవిందం అంటూ అడ్డగోలుగా మాట్లాడే వారు ఎక్కువైపోయారని విమర్శించారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందవద్దని సూచించారు.దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ పాలన చాలా ప్రమాదకరమని అన్నారు.ప్రభుత్వ సంస్థలన్నీ కేంద్రం అమ్ముతోందని విమర్శించారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM