ఆపదలో అండగా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే

byసూర్య | Wed, Nov 30, 2022, 01:46 PM

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని, ఆపద సమయంలో రోగులను ఆదుకుంటూ వారికి భరోసా ఇస్తోందన్నారు.  ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ తొర్రుర్ కి చెందిన మేకం నరసింహకి 1, 00, 000 కోహెడకి చెందిన అక్కి యశోదకి 1, 00, 000 రూపాయల ఎల్ఓసి ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు చేయించి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి అందజేశారు.


Latest News
 

అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం Sun, May 19, 2024, 06:20 PM
పీడీఎస్ బియ్యం పట్టివేత Sun, May 19, 2024, 06:18 PM
మొదటి ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి వేయాలి Sun, May 19, 2024, 06:16 PM
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు Sun, May 19, 2024, 06:11 PM
ఖమ్మంలో ఫుడ్ పార్క్ ప్రారంభించడానికి కారణమిదే..! Sun, May 19, 2024, 06:08 PM