ఉప్పల్ స్టేడియం.. సా.4 గంటల నుంచి పర్మిషన్

byసూర్య | Sun, Sep 25, 2022, 03:24 PM

ఉప్పల్ స్టేడియంలో ఇండియా VS ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మైదానం వద్ద 2500 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టుపక్కల 300 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. సా. 4 గంటల నుంచి ప్రేక్షకులు లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ప్లేయర్లు 5 గంటలకు స్టేడియానికి చేరుకుంటారు. సెల్ ఫోన్ తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఉందని పోలీసులు చెప్పారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM