కు.ని ఆపరేషన్ బాధ్యులు 13 మందిపై చర్యలు

byసూర్య | Sat, Sep 24, 2022, 07:32 PM

ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఘటనలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి మొత్తం 13 మందిపై చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కు.ని ఆపరేషన్లు చేసిన వైద్యుడిపై క్రిమినల్ కేసు పెట్టింది. ఆగస్టు 25న గంట సమయంలో 34 మందికి కు.ని ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ వికటించి 4గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.


Latest News
 

ఖమ్మంలో ఫుడ్ పార్క్ ప్రారంభించడానికి కారణమిదే..! Sun, May 19, 2024, 06:08 PM
రేపు నేలకొండపల్లి మండలంలో మంత్రి పర్యటన Sun, May 19, 2024, 06:04 PM
త్వరలోనే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: మంత్రి Sun, May 19, 2024, 06:01 PM
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే నా లక్ష్యం Sun, May 19, 2024, 05:54 PM
తెలంగాణలో వాళ్లందరికీ గుడ్‌న్యూస్.. లక్షతో పాటు తులం బంగారం, నిధులు విడుదల Sun, May 19, 2024, 04:36 PM