ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు

byసూర్య | Tue, Aug 09, 2022, 03:46 PM

కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదైంది. సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి 2020లో రసమయి బాలకిషన్ నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. దీంతో రెండేళ్లకు పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. రసమయి బాలకిషన్ పై 290, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రసమయి బాలకిషన్ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM