బీజేపీ సభ అట్టర్ ప్లాప్: ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి
byసూర్య |
Tue, Jul 05, 2022, 01:43 PM
సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాట్లాడుతూ మొన్నటి బీజేపీ సభ అట్టర్ ప్లాప్ అని అయన అన్నారు. అవినీతి కెసిఆర్ ప్రభుత్వంపై విచారణ జరపట్లేదెందుకు.? మోడి జి మీకు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉంటే తక్షణమే కెసిఆర్ అవినీతిని విచారణ జరపమని ఎంపి ఉత్తమ్ అన్నారు. టీఎర్ఎస్ బిజెపి రెండు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని అయన అన్నారు. 2024 లో తెలంగాణ రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అయన అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆయన వెంట పలువురు కాంగ్రెస్స్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News