నేడు డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన

byసూర్య | Tue, May 24, 2022, 10:37 AM

మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండా సమీపంలో మంగళవారం(ఈరోజు) ఉదయం 10. 30గం టలకు ప్రభుత్వ నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన ఉంటుందని ఎంపీపీ కొరుపోలు రఘుమారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి హాజరవుతారని చెప్పారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, సహకార సంఘం భవనంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాలకు సర్పంచ్లు. ఎంపీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు సకాలంలో హాజరవ్వాలని ఆయన కోరారు


Latest News
 

తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM
మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్‌.. ఆ తర్వాత Sat, May 18, 2024, 08:48 PM
ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య Sat, May 18, 2024, 07:57 PM
మెట్రో మాదిరిగా బస్సు సర్వీసులు,,,ప్రయాణికులకు ఇక నో టెన్షన్ Sat, May 18, 2024, 07:53 PM