గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్
byసూర్య |
Sun, May 22, 2022, 09:25 AM
గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. డొమెస్టిక్ సిలిండర్ ధరలను కేంద్రం ఎట్టకేలకు తగ్గించింది. ఇంటి అవసరాలకు వాడే ఈ డొమెస్టిక్ సిలిండర్ ధరలను కేంద్రం రూ.200 తగ్గించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద కనెక్షన్ తీసుకున్న వారికి రూ.200 సబ్సీడీని ఏడాదికి 12 సిలిండర్లకు కేంద్రం అందించనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్యాస్ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Latest News