నేడు హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్లు.. ఉలిక్కిపడిన నగరం

byసూర్య | Wed, Jan 19, 2022, 08:00 PM

హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు . గంట వ్యవధిలో నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. దీనితో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌లోని మారేడిపల్లిలో ఓ మహిళ మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని పరారైంది. వారిని పట్టుకునేందుకు పోలీసులు అప్రమత్తమయ్యేలోపే మరో దొంగ బషీరాబాద్ పరిధిలో మూడు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు
మరో మహిళ నుంచి బంగారు గొలుసు తీసుకునే ప్రయత్నం విఫలమైంది. రాఘవేంద్ర కాలనీలో అనురాధ అనే మహిళ మెడలోని రెండు బంగారు గొలుసులు చోరీకి పాల్పడ్డారు. అలాగే జీడిమెట్లలో వరలక్ష్మి అనే మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసును అపహరించారు. భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన ఉమా రాణి మెడలోని గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా కేకలు వేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. కేవలం గంట వ్యవధిలో నాలుగు చైన్ స్నాచింగ్‌లతో


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM