ఐడీఏ బొల్లారంలో కార్మికుడు సూసైడ్

byసూర్య | Tue, Jan 18, 2022, 06:44 PM

రాజస్థాన్‌కు చెందిన 28 ఏళ్ల కార్మికుడు మంగళవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పట్టణంలోని షాలినీ స్టీల్ ఇండస్ట్రీస్ ఆవరణలో తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్  చేసుకున్నాడు. మృతుడు షోను జోషిగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM