సాగుచట్టాల మాదిరిగా కేంద్రం నిర్ణయాన్ని వేనక్కి తీసుకోవాలి

byసూర్య | Sat, Nov 20, 2021, 03:53 PM

గత యాసంగిలో సేకరించిన ధాన్యాన్నిదురుద్దేశంతో గోదాముల నుంచి తరలించకుండా. కేంద్రం, FCI రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని శాసనమండలి మాజీ ఛైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రైల్వే వ్యాగన్లను కేటాయించక, ఆలస్యం చేస్తున్నందునే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోయిందని చెప్పారు. కేంద్రం వెంటనే గోదాములను ఖాళీ చేయించాలని ఆయన డిమాండ్  చేశారు. బాయిల్డ్  రైస్  కొనబోమని కేంద్రం చెప్పటం సరికాదని. సాగుచట్టాల మాదిరిగా కొనుగోలు విషయాన్ని పునరాలోచించాలని గుత్తా కోరారు. రెండో సారి శాసన మండలికి తనను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు .


 


 


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM