లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు

byసూర్య | Mon, Oct 25, 2021, 05:03 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజుల నష్టాలకు ముగింపు పలికాయి. బ్యాంకింగ్ స్టాకుల అండతో మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 60,967కి చేరుకుంది. నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 18,125 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: ఐసీఐసీఐ బ్యాంక్ (11.65%), యాక్సిస్ బ్యాంక్ (3.56%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.93%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.90%), టెక్ మహీంద్రా (0.72%).


టాప్ లూజర్స్: బజాజ్ ఫిన్ సర్వ్ (-3.19%), బజాజ్ ఆటో (-2.73%), మారుతి సుజుకి (-2.37%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.13%), ఏసియన్ పెయింట్స్ (-2.02%).


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM