భూ సమస్యలపై ఫిర్యాదుల వెల్లువ.. ఈ నెల 15 న రైతు బంధు నగదు జమ

byసూర్య | Tue, Jun 08, 2021, 03:20 PM

తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ధరణిపై ఫిర్యాదుల కోసం వాట్సప్ నంబర్‌ను కేటాయించారు. రెండు రోజుల్లో 6 వేల దరఖాస్తులు అందాయి. రేపటి లోగా పరిష్కరించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. 15 నుంచి రైతు బంధు సాయం అందించనున్నారు. ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాలోకి రైతు బంధు సాయం పడనుంది. కాగా చాలా మంది రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పాస్ బుక్‌లు రాక, రైతు బంధు జమ కాక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రధానం Fri, May 03, 2024, 10:56 AM
హామీలు మరిచిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి Fri, May 03, 2024, 10:42 AM
కార్నర్ సమావేశాన్ని జయప్రదం చేయాలి: మాజీ ఎమ్మెల్యే Fri, May 03, 2024, 10:38 AM
మోడీ ప్రధాని అవడం ఖాయం : బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి Fri, May 03, 2024, 10:33 AM
శ్రీ సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు Fri, May 03, 2024, 10:32 AM