byసూర్య | Thu, Oct 08, 2020, 01:56 PM
జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉన్నందున వచ్చే సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. శుక్రవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం