byసూర్య | Tue, Mar 31, 2020, 10:33 AM
సికింద్రాబాద్ పరిధి బోయిన్ పల్లి సుచిత్ర మెట్రో మాల్ వద్ద నిత్యావసర సరుకుల కోసం ప్రజలు తెల్లవారు జాము నుంచి పడిగాపులు కాస్తున్నారు. సమయానికి మాల్ తెరవకపోడంతో భారీ క్యూలైన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.