సరుకుల కోసం మెట్రో మాల్ వద్ద పడిగాపులు

byసూర్య | Tue, Mar 31, 2020, 10:33 AM

సికింద్రాబాద్ పరిధి బోయిన్ పల్లి సుచిత్ర మెట్రో మాల్ వద్ద నిత్యావసర సరుకుల కోసం ప్రజలు తెల్లవారు జాము నుంచి పడిగాపులు కాస్తున్నారు. సమయానికి మాల్ తెరవకపోడంతో భారీ క్యూలైన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM