byసూర్య | Tue, Mar 31, 2020, 10:35 AM
హైదరాబాద్ లో చాలా రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్ల మీదకి వచ్చాయి. కానీ ప్రజలను తీసుకెళ్లడానికి అనుకుంటే మాత్రం పొరపాటు పడ్డట్టే. వైద్య సిబ్బందిని ఆసుపత్రు లకు వెళ్లే డాక్టర్లు, నర్సుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సిబ్బంది కోసం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బస్సులను నడపనున్నారు.