మంత్రి మల్లారెడ్డి సమక్ష్యంలో తెరాస లో చేరిన వివిధ పార్టీల నేతలు

byసూర్య | Sun, Mar 17, 2019, 01:45 PM

మంత్రి మల్లారెడ్డి సమక్ష్యంలో తెరాస లో చేరిన వివిధ పార్టీల నేతలు. గౌడవెల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నేతలు ఇవాళ టీఆర్ఎస్ లో చేరారు. ఆయా పార్టీలకు చెందిన నేతలు మల్లేశ్ యాదవ్, పురుషోత్తం, నాగారాంతోపాలు సుమారు 150 మంది కార్యకర్తలకు మంత్రి మల్లారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేతలు జగన్ రెడ్డి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM