ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగ‌లు

byసూర్య | Tue, Feb 05, 2019, 03:19 PM

గ‌యా: బీహార్‌లో దొంగ‌లు ఓ ఏటీఎంను ఎత్తుకెళ్లారు. ఈ ఘ‌ట‌న గ‌యాలో జ‌రిగింది. దీనిపై ఆ జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ స్పందించారు. ఏటీఎంను దొంగ‌లు చోరీ చేశార‌ని, కానీ దాన్ని ఆ త‌ర్వాత కారు నుంచి స్వాధీనం చేసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే ఏటీఎం మెషీన్ నుంచి దొంగ‌లు డ‌బ్బులు చోరీ చేయ‌లేద‌ని తెలుస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌నపై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. 


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM