గోల్కొండ కోటలో చోరీకి యత్నం

byసూర్య | Tue, Feb 05, 2019, 01:52 PM

హైదరాబాద్‌ : గోల్కొండ కోట అమ్మవారి ఆలయంలో చోరీ చేసేందుకు గుర్తు తెలియని దుండగులు యత్నించారు. ఆదివారం ఆలయం వద్దకు చేరుకున్న దుండగులు అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆలయంలోని హుండీలు ఎత్తుకెళ్లేందుకు దుండగులు యత్నించి విఫలమయ్యారు. ఆలయ పూజారి చోరీ యత్నాన్ని గుర్తించి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

తెలంగాణలో వాళ్లందరికీ గుడ్‌న్యూస్.. లక్షతో పాటు తులం బంగారం, నిధులు విడుదల Sun, May 19, 2024, 04:36 PM
వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మీకూ ఆ మెస్సేజ్ వచ్చిందా Sun, May 19, 2024, 04:32 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ Sun, May 19, 2024, 04:29 PM
తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ కండీషన్స్ అప్లై Sun, May 19, 2024, 04:26 PM
తెలంగాణలో మెగాఫుడ్‌ పార్క్‌.. 25 వేల మందికి ఉపాధి Sun, May 19, 2024, 03:51 PM