by సూర్య | Sun, Aug 25, 2019, 11:03 AM
పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – వివిఐటి కళాశాలలో ఎవరు చిత్ర యూనిట్ సందడి చేసింది.. ఇటీవల విడుదలైన ఈ మూవీ విజయవంతం కావడంతో ఈ చిత్ర యూనిట్ వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రేక్షకులను స్వయంగా కలుస్తున్నారు.. దీనిలో భాగంగా వివిఐటికి వచ్చిన ఈ మూవీ హీరో అడవి శేష్, హీరోయిన్ రెజీనా, దర్శకుడు రాంజీ తదితరులు విద్యార్ధులతో ముచ్చటించారు.. వారితో కలసి సెల్ఫీలు దిగారు… చిత్ర యూనిట్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్ధులు హాజరయ్యారు.
Latest News