‘స్త్రీ-3’పై కీలక అప్‌డేట్ ఇచ్చిన శ్రద్ధా కపూర్

by సూర్య | Sat, Oct 19, 2024, 02:57 PM

బాలీవుడ్​ స్టార్స్​ శ్రద్ధా కపూర్, రాజ్​‌కుమార్‌ రావు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'స్త్రీ- 2'. కామెడీ హారర్‌ మూవీగా బాక్సాఫీస్​ ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ హిట్​‌ను అందుకుంది. బాక్సాఫీజు వద్ద రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ ఈవెంట్‌లో హీరోయిన్ శ్రద్ధ కీలక అప్‌డేట్ ఇచ్చారు. త్వరలోనే ‘స్త్రీ-3’ మూవీ ఉండనుందని, అద్భుతంగా ఉండబోతుందని చెప్పారు.

Latest News
 
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM
బిగ్ బాస్ 8 తెలుగు: ట్రోఫీ కోసం పోరాడుతున్న ఈ ఇద్దరు ప్రముఖులు Sat, Oct 19, 2024, 07:31 PM
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కాజల్ అగర్వాల్ ఫ్యామిలీతో సూర్య Sat, Oct 19, 2024, 07:27 PM
సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌తో హిట్ కొట్టిన కోలీవుడ్ హీరో Sat, Oct 19, 2024, 07:23 PM
'ధూమ్ ధామ్' అప్డేట్ ని రివీల్ చేయనున్న ప్రముఖ దర్శకుడు Sat, Oct 19, 2024, 07:15 PM