'వీరాంజనేయులు విహార యాత్ర' లో కాంతమ్మ గా శ్రీ లక్ష్మి

by సూర్య | Thu, Jul 25, 2024, 04:31 PM

ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం ఈటీవీ విన్ 'వీరాంజనేయులు విహార యాత్ర' అనే టైటిల్ తో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14, 2024న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకిరానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సీనియర్ నటి శ్రీ లక్ష్మి కాంతమ్మ అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ మరియు హాస్యనటుడు రాగ్ మయూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అనురాగ్ పాలుట్ల రచించి దర్శకత్వం వహించారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM