రేపే 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' డిజిటల్ ఎంట్రీ

by సూర్య | Thu, Jul 25, 2024, 04:19 PM

శరణ్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావ్‌ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రం మే 31, 2024న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా రేపటి నుండి డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అభిషేక్ బెనర్జీ, రాజేష్ శర్మ, కుముద్ మిశ్రా, జరీనా వాహబ్ మరియు పూర్ణేందు భట్టాచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రొడక్షన్‌ని ధర్మ ప్రొడక్షన్స్‌పై హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM