21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'సింహాద్రి'

by సూర్య | Wed, Jul 10, 2024, 04:33 PM

రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'సింహాద్రి' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలయ్యి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా మరియు అంకిత హీరోయిన్స్ గా నటించారు, ముఖేష్ రిషి, నాసర్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,వేణు మాధవ్ మరియు రాహుల్ దేవ్ సహాయక పాత్రలు పోషించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Latest News
 
'కూలీ' ట్రైలర్ విడుదల తేదీ వెల్లడి Tue, Jul 15, 2025, 07:31 AM
'కుబేర' లోని శంకరా ఫుల్ వీడియో సాంగ్ విడుదల ఎప్పుడంటే..! Tue, Jul 15, 2025, 07:26 AM
నేడే సస్పెన్స్ థ్రిల్లర్‌ 'క' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ Tue, Jul 15, 2025, 07:21 AM
మెగా స్టార్ చిత్రంలో మృణాల్ ఠాకూర్ Mon, Jul 14, 2025, 07:40 PM
వాయిదా పడనున్న 'మాస్ జాతర' విడుదల Mon, Jul 14, 2025, 07:34 PM