'SDT18' చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్

by సూర్య | Tue, Jul 09, 2024, 03:11 PM

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ తన తదుపరి చిత్రాన్ని రోహిత్ కెపిని తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. 'SDT 18' పేరుతో ప్రకటించబడిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదల కానుంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. మూవీ టీమ్ 13 భారీ సెట్‌లను ఏర్పాటు చేయడంతో మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని లేటెస్ట్ టాక్. ఈ చిత్రం 2025 ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ 120 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుంది. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా కనిపించనుంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM