న‌టి హేమ‌కు నోటీసులు జారీ

by సూర్య | Sat, May 25, 2024, 01:49 PM

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డితోపాటు.. టాలీవుడ్ నటి హేమకు నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. 27వ తేదీన విచారణ కు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. హేమతో పాటు చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, ఆశీ రాయ్, రిషి చౌదరి, ప్రసన్న కుమార్, శివాని జైస్వాల్ వరుణ్. ఈ కేసులో భాగంగా బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినవారికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డితోపాటు.. టాలీవుడ్ నటి హేమకు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి నోటీసులు జారీ చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. 27వ తేదీన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. హేమతో పాటు చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, ఆశీ రాయ్, రిషి చౌదరి, ప్రసన్న కుమార్, శివాని జైస్వాల్ వరుణ్ చౌదరి కి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM