న‌టి హేమ‌కు నోటీసులు జారీ

by సూర్య | Sat, May 25, 2024, 01:49 PM

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డితోపాటు.. టాలీవుడ్ నటి హేమకు నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. 27వ తేదీన విచారణ కు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. హేమతో పాటు చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, ఆశీ రాయ్, రిషి చౌదరి, ప్రసన్న కుమార్, శివాని జైస్వాల్ వరుణ్. ఈ కేసులో భాగంగా బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినవారికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డితోపాటు.. టాలీవుడ్ నటి హేమకు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి నోటీసులు జారీ చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. 27వ తేదీన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. హేమతో పాటు చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, ఆశీ రాయ్, రిషి చౌదరి, ప్రసన్న కుమార్, శివాని జైస్వాల్ వరుణ్ చౌదరి కి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Latest News
 
రష్మిక–విజయ్ పెళ్లి ఫిక్స్: వచ్చే నెలనే వధూవరులు! Mon, Jan 19, 2026, 10:40 PM
శ్రీలీల చేజారిన 'అనగనగ ఒక రాజు' Mon, Jan 19, 2026, 07:21 PM
బాలీవుడ్ పీఆర్ వ్యూహాలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు Mon, Jan 19, 2026, 07:20 PM
నయనతార, త్రిషల మధ్య 23 ఏళ్ల స్నేహబంధం Mon, Jan 19, 2026, 07:19 PM
వరుణ్ తేజ్, నిహారిక చిన్ననాటి ఫోటో వైరల్ Mon, Jan 19, 2026, 07:18 PM