న‌టి హేమ‌కు నోటీసులు జారీ

by సూర్య | Sat, May 25, 2024, 01:49 PM

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డితోపాటు.. టాలీవుడ్ నటి హేమకు నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. 27వ తేదీన విచారణ కు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. హేమతో పాటు చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, ఆశీ రాయ్, రిషి చౌదరి, ప్రసన్న కుమార్, శివాని జైస్వాల్ వరుణ్. ఈ కేసులో భాగంగా బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినవారికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డితోపాటు.. టాలీవుడ్ నటి హేమకు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి నోటీసులు జారీ చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. 27వ తేదీన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. హేమతో పాటు చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, ఆశీ రాయ్, రిషి చౌదరి, ప్రసన్న కుమార్, శివాని జైస్వాల్ వరుణ్ చౌదరి కి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM