రాజస్థాన్‌లో 'టైసన్ నాయుడు' కొత్త షెడ్యూల్

by సూర్య | Tue, Apr 23, 2024, 07:28 PM

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్రతో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'టైసన్ నాయుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, వచ్చే నెలలో రాజస్థాన్‌లో 20 రోజుల తదుపరి షెడ్యూల్ ని మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత జూన్‌లో మరో 20 రోజుల షెడ్యూల్‌ జరుగనున్నట్లు టాక్.


ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌ బాక్సింగ్ ప్రియుడిగా మరియు లెజెండ్ మైక్ టైసన్ అభిమానిగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు కాగా, హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉన్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM