రాజస్థాన్‌లో 'టైసన్ నాయుడు' కొత్త షెడ్యూల్

by సూర్య | Tue, Apr 23, 2024, 07:28 PM

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్రతో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'టైసన్ నాయుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, వచ్చే నెలలో రాజస్థాన్‌లో 20 రోజుల తదుపరి షెడ్యూల్ ని మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత జూన్‌లో మరో 20 రోజుల షెడ్యూల్‌ జరుగనున్నట్లు టాక్.


ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌ బాక్సింగ్ ప్రియుడిగా మరియు లెజెండ్ మైక్ టైసన్ అభిమానిగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు కాగా, హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉన్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
రామ్ చరణ్ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఆర్.రెహ్మాన్ “Peddi” సంగీతంతో హిట్ సెట్! Sat, Nov 08, 2025, 11:42 PM
“SSMB 29: మహేశ్ బాబు ఫ్యాన్స్ కోసం ప్రత్యేక సందేశం!” Sat, Nov 08, 2025, 11:27 PM
“కింగ్: భారతదేశంలోనే అత్యంత ఖరీదైన యాక్షన్ మూవీ!” Sat, Nov 08, 2025, 11:02 PM
తెలుగు మూవీ, OTT డ్యూటీ: రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు Sat, Nov 08, 2025, 10:23 PM
మనశ్శాంతి కోసం స్మశానానికి వెళ్తా - హీరోయిన్ కామాక్షి భాస్కరాల Sat, Nov 08, 2025, 07:50 PM