స్టార్ హీరోపై కేసు పెట్టిన సామాన్యుడు

by సూర్య | Sun, Apr 21, 2024, 01:31 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉంది. ఈ నేపథ్యంలో నటుడు, ‘తమిళ వెట్రి కళగం’ అధినేత విజయ్‌పై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో చెన్నైలోని నీలాంగరై పోలింగ్ బూత్‌కు విజయ్.. మందీ మార్భలంతో వచ్చారు. ఆయనతో పాటు 200 మందికిపైగా ఆయన మద్దతుదారులు ఒకేసారి పోలింగ్ బూత్‌కు రావడంతో అక్కడ సాధారణ ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM