రోడ్డు ప్రమాదానికి గురైన బుల్లితెర నటి

by సూర్య | Fri, Apr 19, 2024, 01:43 PM

బాలీవుడ్ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠికి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన దివ్యాంకను ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఆమె చేతి ఎముకలు విరగడంతో శస్త్రచికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త వివేక్ దహియా వెల్లడించారు. ‘యే హై మొహబ్బతీన్’ సీరియల్‌తో దివ్యాంక గుర్తింపు పొందారు. విషయం తెలిసిన బాలీవుడ్ తారలు దివ్యాంక కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM