రేపు డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి రానున్న 'మై డియర్ దొంగ'

by సూర్య | Thu, Apr 18, 2024, 03:50 PM

ప్రముఖ నటుడు అభినవ్ గోమతం నటించిన 'మై డియర్ దొంగ' డైరెక్ట్ ఆహాలో విడుదల కానుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో అభినవ్ గోమతం సరసన షాలిని కొండేపూడి నటించింది. ఈ రొమ్‌కామ్‌ చిత్రానికి ర‌చ‌యిత కూడా షాలిని కొండేపూడి. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది. బి.ఎస్. సర్వజ్ఞ కుమార్ మై డియర్ దొంగకి దర్శకత్వం వహించగా, మహేశ్వర్ రెడ్డి గోజాల నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్నారు.

Latest News
 
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 30, 2024, 10:50 PM
బాక్ : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆచోఆచో' సాంగ్ Tue, Apr 30, 2024, 10:46 PM
ఓపెన్ అయ్యిన 'ఆ ఒక్కటి అడక్కు' బుకింగ్స్ Tue, Apr 30, 2024, 10:44 PM
'RC16' లో బాలీవుడ్ నటుడి కీలక పాత్ర Tue, Apr 30, 2024, 06:10 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తీస్ మార్ ఖాన్' Tue, Apr 30, 2024, 06:09 PM