ఏప్రిల్ 19న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'మై డియర్ దొంగ'

by సూర్య | Wed, Apr 17, 2024, 02:24 PM

ప్రముఖ నటుడు మరియు హాస్యనటుడు అభినవ్ గోమతం నటించిన 'మై డియర్ దొంగ' డైరెక్ట్ ఆహాలో విడుదల కానుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో అభినవ్ గోమతం సరసన షాలిని కొండేపూడి నటించింది. ఈ రొమ్‌కామ్‌ చిత్రానికి ర‌చ‌యిత కూడా షాలిని కొండేపూడి.


ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది. బి.ఎస్. సర్వజ్ఞ కుమార్ మై డియర్ దొంగకి దర్శకత్వం వహించగా, మహేశ్వర్ రెడ్డి గోజాల నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్నారు.

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM