అమితాబ్‌కు లతా మంగేష్కర్‌ పురస్కారం

by సూర్య | Wed, Apr 17, 2024, 10:16 AM

లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు ఇవ్వనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని వారు ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీన అమితాబ్‌కు పురస్కారాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. 2022లో ఈ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అందజేశారు. 2023లో ఆశా భోస్లేకు ఇచ్చారు. ఈ ఏడాది అమితాబ్‌కు ప్రకటించారు.

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM