'యానిమల్' మూవీకి ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నా సందీప్ రెడ్డి వంగా

by సూర్య | Tue, Feb 20, 2024, 11:19 PM

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024లో చిత్రనిర్మాత సందీప్ రెడ్డి వంగా తన 'యానిమల్' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' 2023లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటి. ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా కొల్లగొట్టింది.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM