డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by సూర్య | Tue, Nov 21, 2023, 12:38 PM

విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘ధృవనక్షత్రం’ మూవీపై డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘'ధృవనక్షత్రం'ని 6 పార్టులుగా చేయాలనుకున్నాను. మొదట సూర్య, దీపికా పదుకొనె వంటి స్టార్స్‌తో ప్లాన్ చేశాను. వాళ్లు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు. నా సంపాదనంతా దీనిపైనే పెట్టేశాను. ‘ధృవనక్షత్రం’ కోసం చేసిన అప్పులు తీర్చడానికే వరుసగా సినిమాల్లో నటిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM