డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by సూర్య | Tue, Nov 21, 2023, 12:38 PM

విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘ధృవనక్షత్రం’ మూవీపై డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘'ధృవనక్షత్రం'ని 6 పార్టులుగా చేయాలనుకున్నాను. మొదట సూర్య, దీపికా పదుకొనె వంటి స్టార్స్‌తో ప్లాన్ చేశాను. వాళ్లు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు. నా సంపాదనంతా దీనిపైనే పెట్టేశాను. ‘ధృవనక్షత్రం’ కోసం చేసిన అప్పులు తీర్చడానికే వరుసగా సినిమాల్లో నటిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Latest News
 
ఈ యువ దర్శకుడితో కలిసి పనిచేయాలని భావిస్తున్న నాని Mon, Dec 04, 2023, 08:39 PM
బిగ్ బాస్ 7 తెలుగు : నామినేషన్లలో ప్రశాంత్‌ను కార్నర్ చేసిన హౌస్‌మేట్స్ Mon, Dec 04, 2023, 08:36 PM
'దేవర' ఇంటర్వెల్ సీక్వెన్స్ కి భారీ సెట్ Mon, Dec 04, 2023, 08:13 PM
'ఫైటర్' నుండి హృతిక్ రోషన్ క్యారెక్టర్ పోస్టర్ అవుట్ Mon, Dec 04, 2023, 08:02 PM
నార్త్ అమెరికాలో హాలీవుడ్ చిత్రాలను అధిగమించిన 'యానిమల్' Mon, Dec 04, 2023, 07:59 PM