1947 బ్యాక్‌డ్రాప్‌తో అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ?

by సూర్య | Tue, Nov 21, 2023, 11:43 AM

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. 1947 బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ సినిమా బడ్జెట్ రూ. 300 కోట్లు అని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి,అలా వైకుంఠపురములో సినిమాలు హిట్ అయిన సంగతి తెలిసిందే.

Latest News
 
బాలీవుడ్ లో ఉత్సహం నింపిన 'ఛావా' Tue, Feb 18, 2025, 11:42 AM
ఆ సినిమా నా ఆత్మకథ Tue, Feb 18, 2025, 11:40 AM
బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కన్నడ భామలు Tue, Feb 18, 2025, 11:38 AM
రాంప్రసాద్ ప్రధాన పాత్రలో 'W/O అనిర్వేష్' Tue, Feb 18, 2025, 11:31 AM
ఈ నెల 26న విడుదల కానున్న 'మజాకా' Tue, Feb 18, 2025, 11:28 AM