1947 బ్యాక్‌డ్రాప్‌తో అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ?

by సూర్య | Tue, Nov 21, 2023, 11:43 AM

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. 1947 బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ సినిమా బడ్జెట్ రూ. 300 కోట్లు అని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి,అలా వైకుంఠపురములో సినిమాలు హిట్ అయిన సంగతి తెలిసిందే.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM