వారితో ఆలా నటించలేను

by సూర్య | Mon, Sep 25, 2023, 04:33 PM

షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమాలో ప్రతినాయకుడి పాత్ర వేసి తమిళ నటుడు విజయ్ సేతుపతి మెప్పించాడు. దీనికి అట్లీ దర్శకుడు కాగా, ఇందులో నయనతార, దీపికా పడుకోన్ కథానాయకులుగా వేశారు. ఈ సినిమా ఇప్పుడు వెయ్యికోట్ల క్లబ్ లో చేరటానికి కొంచెం దూరంలో వుంది. ఇదిలా ఉంటే, విజయ్ సేతుపతి 'ఉప్పెన' తెలుగు సినిమాలో చేసాడు. అది చాలా పెద్ద హిట్ అయింది. సానా బుచ్చిబాబు దర్శకుడిగా మొదటి సినిమా అది, అలాగే అందులో జంటగా వేసిన కృతి శెట్టి, వైష్ణవ తేజ్ లకు కూడా అది మొదటి సినిమా. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అలాగే ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా దక్కింది. ఈ సందర్బముగా ఒకవేల హీరోగా నేను సినిమాలు చేస్తున్న ప్రక్రియలో హీరోయిన్లగా మాత్రం కృతి శెట్టిని ఊహించుకోలేను అన్నాడు. దానికి కారణం ఆమె ఉప్పెన సినిమాలో కూతురు పాత్ర చెయ్యడమే అని అన్నారు. 

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM