![]() |
![]() |
by సూర్య | Sat, Mar 18, 2023, 03:41 PM
ఆర్ చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ నటించిన 'కబ్జా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన తొలిరోజు దాదాపు 1.45 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ పాన్ ఇండియా మూవీలో శివ రాజ్కుమార్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఎం కామరాజ్, కబీర్ దుహన్ సింగ్, బొమన్ ఇరానీ కనిపించనున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ కి రవి బస్రూర్ సంగీతం అందించారు.
Latest News