ఓటిటి లో ప్రసారం అవుతున్న 'ద‌ర్జా' మూవీ

by సూర్య | Wed, Oct 05, 2022, 12:42 AM

అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సినిమా 'ద‌ర్జా'. ఈ సినిమాకి స‌లీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సునీల్,ఆమ‌ని, పృథ్వీ, ష‌క‌లక శంక‌ర్ కీల‌క పాత్ర‌లో నటించారు. తాజాగా ఈ సినిమా ఓటోటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ 'ఆహా 'లో స్ట్రీమింగ్ అవుతుంది.      

Latest News
 
'గుంటూరు కారం' పై ఆసక్తికరమైన అప్‌డేట్‌ని వెల్లడించిన నిర్మాత నాగ వంశీ Tue, Oct 03, 2023, 08:35 PM
వినోదభరితమైన 'మ్యాడ్' ట్రైలర్‌ను విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్ Tue, Oct 03, 2023, 08:32 PM
'హాయ్ నాన్నా' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Tue, Oct 03, 2023, 08:23 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'మెర్రీ క్రిస్మస్' Tue, Oct 03, 2023, 08:12 PM
యాక్షన్-ప్యాక్డ్ గా 'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్ Tue, Oct 03, 2023, 08:09 PM