by సూర్య | Wed, Oct 05, 2022, 12:42 AM
అనసూయ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దర్జా'. ఈ సినిమాకి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సునీల్,ఆమని, పృథ్వీ, షకలక శంకర్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా ఓటోటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ 'ఆహా 'లో స్ట్రీమింగ్ అవుతుంది.
Latest News