ఓటిటి లో ప్రసారం అవుతున్న 'ద‌ర్జా' మూవీ

by సూర్య | Wed, Oct 05, 2022, 12:42 AM

అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సినిమా 'ద‌ర్జా'. ఈ సినిమాకి స‌లీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సునీల్,ఆమ‌ని, పృథ్వీ, ష‌క‌లక శంక‌ర్ కీల‌క పాత్ర‌లో నటించారు. తాజాగా ఈ సినిమా ఓటోటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ 'ఆహా 'లో స్ట్రీమింగ్ అవుతుంది.      

Latest News
 
నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్ లో సమ్మోహనుడా అనే సాంగ్ చేశాను : నేహా శెట్టి Sat, Apr 20, 2024, 03:27 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మిరాయ్' టైటిల్ గ్లింప్సె Sat, Apr 20, 2024, 03:27 PM
బాలీవుడ్‌లో 'పుష్ప-2' ఆల్ టైమ్ రికార్డ్! Sat, Apr 20, 2024, 03:23 PM
కార్తికేయ కోసం మెగా స్టార్ Sat, Apr 20, 2024, 03:19 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మనమే' టీజర్ Sat, Apr 20, 2024, 03:17 PM