by సూర్య | Fri, Sep 30, 2022, 02:49 PM
ఆలియాభట్ రెండేళ్ల క్రితం చిన్న పిల్లల క్లోతింగ్ బ్రాండ్ ను స్టార్ట్ చేసి, సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. ప్రెజెంట్, ఆలియా తల్లి కాబోతుండడంతో, మెటర్నిటీ క్లోతింగ్ బ్రాండ్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.
ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆలియా అభిమానులతో పంచుకుంది. రేపు తన మెటర్నిటీ బ్రాండ్ స్నీక్ పీక్ ను విడుదల చేస్తానని పేర్కొంది.
మన టాలీవుడ్ హీరోయిన్లలో కూడా బిజినెస్ నడుపుతున్న వాళ్ళున్నారు. సమంత క్లోతింగ్ బిజినెస్ చేస్తుండగా, కాజల్, తమన్నా జ్యువలరీ బిజినెస్ లో ఉన్నారు.