by సూర్య | Fri, Aug 19, 2022, 09:11 PM
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు రాజేంద్రప్రసాద్ శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1995లో విడుదలైన 'నిరంతరం' చిత్రానికి దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు.ఈ చిత్రం కైరో ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైంది. అతను అనేక హాలీవుడ్ మరియు పర్షియన్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా కూడా పనిచేశారు.
Latest News