సినీ పరిశ్రమలో విషాదం.....ప్రముఖ దర్శకుడు కన్నుమూత

by సూర్య | Fri, Aug 19, 2022, 09:11 PM

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు రాజేంద్రప్రసాద్ శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1995లో విడుదలైన 'నిరంతరం' చిత్రానికి దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు.ఈ చిత్రం కైరో ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైంది. అతను అనేక హాలీవుడ్ మరియు పర్షియన్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు.


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM