సినీ పరిశ్రమలో విషాదం.....ప్రముఖ దర్శకుడు కన్నుమూత

by సూర్య | Fri, Aug 19, 2022, 09:11 PM

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు రాజేంద్రప్రసాద్ శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1995లో విడుదలైన 'నిరంతరం' చిత్రానికి దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు.ఈ చిత్రం కైరో ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైంది. అతను అనేక హాలీవుడ్ మరియు పర్షియన్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు.


 

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM