500 మిలియన్ల వీక్షణలను క్రాస్ చేసిన 'మాచర్ల నియోజకవర్గం' లోని మాస్ సాంగ్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:41 PM

MS రాజశేఖర్ రెడ్డి  దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'మాచర్ల నియోజకవర్గం' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 12, 2022న విడుదల కానుంది. 'రా రా రెడ్డి... ఐయామ్ రెడీ' అనే టైటిల్ తో రూపొందిన మాస్ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఇప్పుడు ఈ పాట యూట్యూబ్ లో 500 మిలియన్ల వీక్షణలను క్రాస్ చేసినట్లు సమాచారం. లిప్సిక ఈ ఎనర్జిటిక్ సాంగ్ ని పాడగా మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాని ఆదిత్య మూవీస్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM