by సూర్య | Wed, Jan 12, 2022, 08:49 PM
ఆశిష్ రెడ్డి కథానాయకుడిగా హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన 'రౌడీ బాయ్స్' జనవరి 14న విడుదల కానుంది.ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. తాజాగా 'రౌడీ బాయ్స్' సినిమాలోని 'యే జిందగీ' పాటను హీరో ప్రభాస్ విడుదల చేశారు. పాటను ఇంత బాగా రూపొందించినందుకు ఆశిష్ అండ్ టీమ్ని ప్రభాస్ అభినందించారు.ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Latest News