by సూర్య | Tue, Jun 08, 2021, 03:04 PM
కుమారి 21 ఎఫ్ సినిమాతో హెబ్బా పటేల్ కుర్రకారును ఫిదా చేసేశారు. అంతకు ముందు ఓ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా కుమార్ 21ఎఫ్ ఆమె కెరీర్ను మార్చేసింది.ఇక అందాల కుమారి ప్రస్తుతం లాక్ డౌన్ టౌమ్ ను ఎంచక్కా సోషల్ మీడియాకే అంకితం చేస్తోంది. తాజాగా హెబ్బా పటేల్ పోస్ట్ చేసిన త్రో బ్యాక్ థై షో పిక్స్ .. ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. క్లీవేజ్ ప్లస్ థైస్ పోజులు కుర్రకారును రెచ్చగొడుతున్నాయి. తరచుగా ఆమె పోస్ట్ చేసే హాట్ పిక్స్ కు వచ్చే రెస్పాన్స్ కన్నా కాస్త ఎక్కువగానే కుర్రోళ్ళు స్పందిస్తున్నారు. కుమారి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పోజులకు గట్టిగానే ఆఫర్స్ దక్కవచ్చని అనుకుంటున్నారు.
Latest News