by సూర్య | Tue, Oct 08, 2019, 09:14 PM
తొలిప్రేమ, మజ్నులాంటి చిత్రాలు అందించిన వెంకీ అట్లూరి డైరెక్షన్లో మహనటి కీర్తి సురేష్, నితిన్ల కాంబినేషన్లో రూపొందే కుటుంబ కథా చిత్రం రంగ్దే ప్రారంబోత్సవం జరిగింది. ప్రముఖ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్లాప్ కొట్టి సినిమా నిర్మాణం ప్రారంభించారు.వచ్చే వేసవిలో సినిమా రిలీజ్ ఉంటుందని చిత్ర నిర్మాత నాగవంశీ తెలిపారు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Latest News